ఒకవేళ భీమిలి రాజధాని అయితే .. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకుంటారా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, ఆపై నిపుణుల కమిటీ నివేదిక, నిన్నటి మంత్రివర్గ భేటీ రాజధాని ప్రకటన వాయిదా వంటి తాజా పరిణామాలు ఏపీలో రాజకీయ అనిశ్చితికి కారణంగా మారాయి. ఏపీ రాజధాని ముక్కలు కాబోతుంది అనే విషయాన్ని సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tX5HHD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tX5HHD
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment