జగన్ కొత్త డ్రామా ఇది.. అమరావతిని చంపేసి..: విచారణకు సిద్ధమంటూ నారా లోకేష్ సవాల్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాజధాని పేరుతో గత ప్రభుత్వం అక్రమాలు, అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పప్పూ! నీది సార్ధక నామధేయం- గన్నేరు పప్పు బ్యాచ్ శునకావేశం: విజయసాయి, లోకేష్ మాటల యుద్ధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MzU4Nt
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments