News makers: హిందువులకు గిఫ్ట్ గా రామజన్మభూమి: వయస్సు మీద పడ్డా..పదును తగ్గని గళం: పరాశరన్..!
న్యూఢిల్లీ: కే పరాశరన్. ప్రస్తుతం దేశంలో మారుమోగిపోతున్న పేరు. చారిత్రాత్మకమైన అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసుపై హిందువులకు అనుకూలంగా తీర్పు వెలువడిన తరువాత వెలుగులోకి వచ్చిన పేరు. హిందువులకు రామజన్మభూమి స్థలాన్ని బహుమతిగా దక్కడంలో కీలక పాత్ర పోషించిన న్యాయకోవిదుడు. హిందూ సంఘాల తరఫున దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలను వినిపించిన సీనియర్ అడ్వొకేట్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZE4H6V
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZE4H6V
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment