పిలిచి అవమానిస్తారా? ప్రధాని ముందే అలా జరిగింది: బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల్లో జై శ్రీరాం నినాదాలు చేయడం ద్వారా ఆయన గౌరవానికి భంగం కలిగేరీతిలో వ్యవహరించారని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qNC9ED
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments