కేసీఆర్ ఉద్యోగులనూ మోసం చేశారు: మూడేళ్లుగా ఎదురుచూస్తే ఇదేనా? బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్: మరోసారి ఉద్యోగులను మోసం చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా, ఫిట్‌మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. ఈ మేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cf7Nqp
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments