రైతులకు సలాం..జవాన్లకు ప్రణామ్ -కరోనా, చైనాలను తిప్పికొట్టాం: రిపబ్లిక్ డే స్పీచ్లో రాష్ట్రపతి
కరోనా మహమ్మారి విలయం నుంచి కోలుకుంటూ, సరిహద్దులో ప్రత్యర్థులు విసిరే సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత్ 72వ రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలను ఉద్దేశించి సోమవారం సాయంత్రం ప్రసంగించారు. కరోనా సమయంలో రైతన్నలు, వారియర్ల స్ఫూర్తిని శ్లాఘిస్తూ, చైనా కుయుక్తులను తిప్పికొట్టిన భారత్ సైన్యం ధీరత్వానికి గర్విస్తూ రాష్ట్రపతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVMVuj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sVMVuj
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment