ఢిల్లీలో ఉద్రిక్తతలు: భారత్లోని రాయబార కార్యాలయాలకు అమెరికా భద్రతా హెచ్చరికలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారతదేశంలోని తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పింది అమెరికా ప్రభుత్వం. మంగళవారం భారత గణతంత్ర దినోత్సవం, రైతుల ట్రాక్టర్ల ర్యాలీ దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో తిరగకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆమెరికా ప్రభుత్వం ఢిల్లీలోని తమ పౌరులకు జాగ్రత్తలు చెప్పింది. అంతేగాక, భారతదేశంలోని అమెరికా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9Q3C6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M9Q3C6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment