సెప్టెంబర్ వరకు పిల్లలకు టీకా.. ప్రయోగ ఫలితాలు అప్పుడే: ఎయిమ్స్ డైరెక్టర్

సెప్టెంబరు వరకు నాటికి రెండేళ్ల పైబడిన పిల్లలందరికీ కరోనా టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. ప్రస్తుతం పిల్లలపై జరుగుతున్న కొవాగ్జిన్ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ రెండు, మూడో దశ ప్రయోగ ఫలితాలు సెప్టెంబరు నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే అదేనెలలో అనుమతులు లభించే అవకాశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d1AUNq
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments