పొంచి ఉన్న ముప్పు.. అక్టోబర్లోనే థర్డ్ వేవ్..? వైద్య నిపుణుల వార్నింగ్..
కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత్ కోలుకుంటోంది. రోజువారీ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమం థర్డ్ వేవ్ ముప్పు సాధ్యాసాధ్యాలపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. జూన్ 3-17 మధ్య జరిగిన ఈ సర్వేలో వైద్యులు, ఆరోగ్యసంరక్షణా నిపుణులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ప్రొఫెసర్లు మొత్తం 40 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vDhaX5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vDhaX5
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment