బై పోల్కు ఆదేశాలు ఇవ్వండి, మోడీకి మమత సెటైర్లు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం నడుచుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నికలు మోదీ ఆదేశిస్తే వెంటనే జరుగుతాయని కామెంట్ చేశారు. దీదీ.. మోడీ, అమిత్ షా లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. బై పోల్ గురించి కూడా అదే రేంజ్లో ఫైరయ్యారు. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zRD38w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zRD38w
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment