అమెరికాలో నదిలో పడి ఏపీ యువకుడు మృతి, కలలు సాకారమవుతున్న వేళ విషాదం
హైదరాబాద్/అమరావతి: అమెరికాలోని ఆస్టిన్ నగరంలో బోటు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి చెందాడు. పైచదువుల కోసం అమెరికా వెళ్లిన మాదినేని సాయి ప్రవీణ్ అనే యువకుడు తనన కలలను సాకారం చేసుకుంటున్న తరుణంలో ఇలా జరగడం హైదరాబాద్లో నివాసం ఉంటున్న అతని కుటుంబంలో విషాదం నింపింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d11DJY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d11DJY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment