CJI NV Ramana: అంతా మనోళ్లే..నేనూ మినహాయింపు కాదు: ఆ బాధ నాలో ఉండేది: తెలుగువారికి లేఖ
హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ.. దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడంతో ఈ పర్యటన ఆరంభమైంది. తిరుమల, తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్కు చేరుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcYJeI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UcYJeI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment