YS Sharmila: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో: టీఆర్ఎస్ కంచుకోటలో ఎంట్రీ
కరీంనగర్: ఇంకొద్దిరోజుల్లో తెలంగాణలో తన రాజకీయ అరంగేట్రాన్ని అధికారికంగా ప్రకటించడానికి సమాయాత్తమౌతోన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. తన జిల్లాల పర్యటను మరింత విస్తృతం చేశారు. ఇటీవలే వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో పర్యటించిన ఆమె- తాజాగా కరీంనగర్లో పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zWqitf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zWqitf
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment