140 మంది హిందువులు, సిక్కులను, 20 మంది భారతీయులను అడ్డుకున్న తాలిబన్లు: ఇంకా కాబూల్‌లోనే

కాబూల్: ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్ర‌యంలోనికి వెళ్లేందుకు వ‌చ్చిన 140 మంది హిందువులు, సిక్కులను తాలిబ‌న్ల అడ్డుకున్నారు. మరో 20 మంది భారతీయులను కూడా ఆపేశారు. ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫోర‌మ్ అధ్య‌క్షుడు పునీత్ సింగ్ ఈ విష‌యాన్ని తెలిపారు. తాలిబ‌న్ల ఇచ్చిన డెడ్‌లైన్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాబూల్ నుంచి త‌ర‌లివెళ్లేందుకు జ‌నం ఎయిర్‌పోర్ట్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. అయితే హిందూ, సిక్కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DnI6PN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star