కేరళలో కరోనా కల్లోలం.. 24 వేల కేసులు.. 173 మరణాలు
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతోంది. వరుస పండుగ సెలవుల నేపథ్యంలో గత మూడు రోజులుగా తగ్గిన కరోనా కేసులు..ఇప్పుడు తర్వాత మళ్లీ పెరిగాయి. మంగళవారం కేరళలో 24,296 కొత్త కోవిడ్ కేసులు,173 మరణాలు నమోదయ్యాయి. దీంతో కేరళలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,51,984, మొత్తం మరణాల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3B7nd9p
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3B7nd9p
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment