పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది కోసం 2 కోట్ల అదనపు కరోనా వ్యాక్సిన్లు: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనావైరస్ వ్యాప్తి తగ్గడంతో విద్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం వరకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు అదనంగా 2 కోట్లకుపైగా వ్యాక్సిన్లను కేటాయించింది. ఈ అదనపు కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gxLxJG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gxLxJG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment