కేరళలో కరోనా కల్లోలం: కొత్తగా 31వేలు దాటిన కరోనా కేసులు, 215 మరణాలు
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండగా.. కేరళలో మాత్రం మరింతగా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. మరోసారి భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 31వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. 200 మందికిపైగా మరణించారు. కేరళలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31,445 కరోనా కేసులు నమోదైనట్లు కేరళ వైద్యారోగ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sK4NZw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sK4NZw
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment