హెచ్సీయూలో మరో విషాదం: హాస్టల్ గదిలోనే పీజీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పీజీ విద్యార్థిని ఆమె హాస్టల్ గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతురాలు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్(తారుపల్లి)కి చెందిన మౌనికగా గుర్తించారు. ఆమె ఎంటెక్లో నానో సైన్స్ చదువుతోంది. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ms85j2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ms85j2
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment