ఏఎస్సైపై దాడి: బీజేపీ శ్రేణులేనట, టీఆర్ఎస్ ఫైర్.. మాటల యుద్దం
హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇటు నేతలు కూడా బిజీ బిజీగా ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి ఫోకస్ చేస్తున్నారు. తాజాగా బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38dEfpP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38dEfpP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment