క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న వారికి కూడా సర్టిపికెట్లు.. కేంద్రం ప్రకటన
కొవిడ్ వ్యాక్సినేషన్ డిజిటల్ సర్టిఫికెట్ల జారీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న 11,349 మందికి కొ-విన్ పోర్టల్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు పొందవచ్చని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ ట్రయల్స్లో పాల్గొన్నవారికి డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ విజ్ఞప్తులు రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kkzgcG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kkzgcG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment