ఇక నుంచి ఈ-వీసా కంపల్సరీ: ఆప్ఘన్ నుంచి వచ్చేవారికి మస్ట్: కేంద్రం
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల క్రూర పాలన కంటిన్యూ అవుతోంది. దీంతో అక్కడ గల ప్రజలు ఇతర దేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రజలు వివిధ దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ దేశ పరిస్థితులు క్షీణించడంతో.. వెళ్లక తప్పడం లేదు. భారత్లోకి వచ్చే ఆఫ్ఘన్ ప్రజల విషయంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ రావాలనుకునే ఆఫ్ఘన్ పౌరులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XN9EgY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XN9EgY
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment