బండి పాదయాత్ర.. శనివారమే టూర్.. లభించని పోలీసుల అనుమతి
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర శనివారం నుంచి ప్రారంభం అవనుంది. ఉదయం చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్, కేంద్ర పర్యాటకశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zsaM7J
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zsaM7J
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment