తాలిబన్ల వేగం ఆశ్చర్యానికి గురిచేసింది, భారత్ వైపు వస్తే జవాబు కఠినంగానే: సీడీఎస్ బిపిన్ రావత్
న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ల ఆధీనంలోకి ఆప్ఘనిస్థాన్ వెళ్లడంపై భారత త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకుంటారనే విషయం ఊహించిందేనని, అయితే, ఇంత వేగంగా ఆధీనంలో తీసుకుంటారనేది ఆశ్యర్యానికి గురిచేసిందని అన్నారు. ఇండియా-యూఎస్ పార్ట్నర్షిప్: సెక్యూరింగ్ 21 సెంచరీ అనే అంశంపై అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wmrd6T
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wmrd6T
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment