హైదరాబాద్ పోలీసులను ఫాలో అవ్వండి: మైసూరు గ్యాంగ్రేప్పై హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: ఇటీవల మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కర్ణాటక రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ప్రభుత్వం, పోలీసులపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తాజాగా, జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఘటనపై తీవ్రంగా స్పందించారు. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేగాక, 2019లో హైదరాబాద్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmNeeT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jmNeeT
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment