రాజస్తాన్ సీఎంకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక, త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్ష

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు హృదయ సంబంధిత సమస్య రావడంతో యాంజియో ప్లాస్టీ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. గెహ్లాట్ ఆరోగ్యం బాగుండాలని,త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శుక్రవారం ఓ ట్వీట్ లో ప్రధాని మోడీ పేర్కొన్నారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో రాజస్థాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gDSJUy
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments

Popular posts from this blog

'Mayor Of Kingstown' Poster Edited After Jeremy Renner's Recent Accident

On Vijay Varma's New Post, A Mention Of Tamannaah By Dahaad Co-Star