TTD: టీటీడీ ప్రతిష్ట పెంచండి, క్రమశిక్షణ, అంకితభావంతో పని చెయ్యండి, సదా భార్గవి ఐఏఎస్ !
తిరుపతి/ తిరుమల: టీటీడీ అధికారులు అన్ని విభాగాలకు చెందిన సమస్త సమాచారాన్ని అవగాహన చేసుకోవాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి ఐఏఎస్ అధికారులకు, ఉద్యోగులకు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి సంస్థ ప్రతిష్టను పెంచేలా కృషి చేయాలని జెఈవో సదా బార్గవి అన్నారు. కొత్తగా నియమితులైన ఏఈవోలకు వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆమె
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zqBPQG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3zqBPQG
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment