రాష్ట్రంలో వరదలు- వివేకా హత్యకు సుపారీ : పార్లమెంట్ లో ప్రస్తావించండి-ఎంపీలతో చంద్రబాబు..!!
ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాల పైన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాల పైన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా జరిగిన నష్టం పైన చర్చించాలని..జాతీయ విపత్తుగా ప్రకటించాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DVKblI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3DVKblI
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment