యాసంగిలో వరి వేయొద్దు: రైతులకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కీలక సూచన
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతులకు సూచించారు. శనివారం తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎం సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xs5BEN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xs5BEN
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment