Today in Parliament: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల వేతనాలు, సర్వీస్ కండిషన్లపై కీలక బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు రసాభాసగా ముగిశాయి. ఎలాంటి చర్చలు లేకుండానే లోక్సభ, రాజ్యసభ ఇవ్వాళ్టికి వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన, అదే స్థాయిలో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3D8oJc1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3D8oJc1
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment