అగౌరవపర్చడమా?: కర్తార్పూర్ సాహిబ్ వద్ద మోడల్ ఫొటోషూట్ ఘటనపై పాకిస్థాన్కు భారత్ సమన్లు
న్యూఢిల్లీ: కర్తార్పూర్ సాహిబ్లో దుస్తుల బ్రాండ్తో సంబంధం ఉన్న పాకిస్థానీ మోడల్ సంఘటనపై "తీవ్ర ఆందోళన" తెలియజేయడానికి దేశంలోని రెండవ సీనియర్-మోస్ట్ దౌత్యవేత్తకు భారతదేశం మంగళవారం సమన్లు పంపింది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజం మనోభావాలను ఈ దుర్మార్గపు సంఘటన తీవ్రంగా గాయపరిచిందని పాకిస్తాన్ ఛార్జ్ డి'ఎఫైర్స్కు భారతదేశం తెలియజేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31j18Ic
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31j18Ic
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment