Omicron Virus: దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్కు 185 మంది - 11 మందికి పాజిటివ్ : ప్రభుత్వం అప్రమత్తం..!!
ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇదే సమయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు ముందస్తు చర్యల పైన అలర్ట్ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖలు రాసారు. ఇదే సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nYz8To
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nYz8To
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment