రూ.17 కోట్ల నగదు: వ్యాపారి ఇంటి వద్ద సీజ్.. ఏం జరిగిందంటే..?
మొబైల్ గేమింగ్ యాప్తో మోసం చేస్తోన్న వ్యాపారి ఇంటి వద్ద ఈడీ దాడులు నిర్వహించింది. ఆరు చోట్ల ఏకకాలంతో దాడులు చేసింది. బ్యాంకు అధికారులతో కలిసి కోల్ కతాలో రైడ్ చేసింది.గార్డెన్ రీచ్ ఏరియాకు చెందిన వ్యాపారి అమీర్ ఖాన్ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. కడపటి సమాచారం అందేవరకు రూ.17 కోట్ల నగదును సీజ్ చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RpG7ASF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RpG7ASF
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment