కేసీఆర్, మంత్రులపై కించపరిచేలా: వైఎస్ షర్మిలపై తెలంగాణ స్పీకర్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రులు, ఎమ్మెల్యేలతో స్పీకర్ చర్చించారు. తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/sASI5N6
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments