అప్పుడు లేదు, తొలి, మలి దశలోనూ కూడా.. బీజేపీపై మంత్రి అజయ్ విమర్శలు
ఐదు దశాబ్దాల కల నెరవేరేందుకు సకల జనులు ఏకమయ్యారు. పార్టీలు అన్నీ కలిసి వచ్చాయి. రేపు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. తొలి దశలోనే కాదు.. మలి దశలోనూ దాని ఊసే లేదని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JxFtIDb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/JxFtIDb
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment