దుబాయ్-కొచ్చికి వచ్చిన విమానంలో స్పృహ కోల్పోయిన మహిళ, మృతి
కొచ్చి: శనివారం దుబాయ్ నుంచి విమానంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కొచ్చిలో విమానం ల్యాండైన తర్వాత .. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మినీ(56) అనే మహిళ దుబాయ్ నుంచి కొచ్చికి విమానంలో వెళ్తుండగా స్పృహ కోల్పోయి పడిపోయింది. "ఫ్లైట్ ల్యాండ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZRcumEg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/ZRcumEg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment