ఈటలా ఇదేనా నీ అనుభవం?, స్పీకర్ కు క్షమాపణలు చెప్పాల్సిందే: మంత్రి ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. లేదంటే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈటల అహంకారంతో మాట్లాడుతున్నారని, 20 ఏళ్లు అనుభవం ఉందని చెబుతూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/iOdHl4Z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/iOdHl4Z
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment