ట్యాంక్బండ్లోనే గణేశ్ నిమజ్జనం: భారీ ఏర్పాట్లు, బండి సంజయ్ వర్సెస్ తలసాని శ్రీనివాస్
హైదరాబాద్: ట్యాంక్బండ్ వద్ద నిమజ్జనం ఏర్పాటు ఇప్పటి వరకు చేయలేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమజ్జనానికి రెండు రోజులే ఉన్నప్పటికీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు. అయితే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్పై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. దీంతో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3L8Xg9N
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3L8Xg9N
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment