మునుగోడులో గెలుపెవరది - ఎవరు ఏ స్థానంలో : సర్వే నివేదికలు తేల్చింది ఇదే..!!
తెలంగాణలో ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు మునుగోడు బై పోల్ కీలకంగా మారింది. ఇక్కడ ఉప ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకపోయినా..ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి...అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ భావిస్తోంది. ఆ అవకాశం బీజేపీకి ఇవ్వకుండా..తమ బలం చాటుకొనేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే వామపక్షాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RjudT8S
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/RjudT8S
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment