గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి: భక్తజన కోలాహలం, ట్యాంక్బండ్ జనసంద్రం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనేగాక దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన శోభాయాత్ర.. భక్త జన సందోహం మధ్య ఘనంగా ముగిసింది. ప్రతి ఏడాది ఒక్కో ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే గణనాథుడు.. ఈ ఏడాది శ్రీ పంచముఖ లక్ష్మీ మహా గణపతి రూపంలో కనువిందు చేశాడు. కుడివైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపున శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి భక్తులకు దర్శనమిచ్చారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6MnlZ0N
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6MnlZ0N
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment