మునుగోడులో జోరుగా బెట్టింగ్, వెయ్యికి రూ.2 వేలు.. లక్షకు 2 లక్షలు
మరికొద్దీ గంటల్లో మునుగోడు బై పోల్.. ఓటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. బీరు, బిర్యానీ కాక.. నగదు ప్రవాహాం పారుతోంది. ఈసీ ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. మనీ సర్క్యులేట్ జరుగుతూనే ఉంది. ఇటు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులపైనే బెట్ చేస్తున్నారని తెలిసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/xYZRNHv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/xYZRNHv
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment