542 కోట్ల నగదు: ఎన్నికల వేళ పార్టీలు, ఎలక్టొరల్ బాండ్ల విక్రయం ద్వారా

ఎన్నిక.. అంటే డబ్బులే ఇంపార్టెంట్. గెలవాలంటే నగదు ఖచ్చితంగా కావాల్సిందే. క్యాండెట్ ఖర్చు చేసుకున్న.. పార్టీ కూడా నిధులను పంపిస్తూ ఉంటుంది. ఎన్నికల విజయమే తమకు ప్రధానం అనుకుంటుంది. ఇటీవల ఎన్నికలు మరీ దిగజారీ జరుగుతున్నాయి. మద్యం, బిర్యానీ, నగదు లేనిదే జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న మునుగోడు బై పోల్ దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/5v6JdQU
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments