హిమాచల్ ప్రదేశ్ పోల్:66 శాతం పోలింగ్, మంచులో కూడా బారులు, వృద్దులు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి పోలింగ్ ముగిసింది. మొత్తం 66 శాతం ఓటింగ్ నమోదైంది. హిల్ స్టేషన్ సిమ్లాలో ఓటు వేసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. మంచు దుప్పటి కమ్ముకున్న ఓటు వేసేందుకు జనం కదిలి వచ్చారు. మంచు ప్రభావం.. చలి తీవ్రతతో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/NPbMjOg
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments