మునుగోడు ఉపఎన్నికకు రెడీ: ప్రధాన ఎన్నికల అధికారి వార్నింగ్, భారీగా నగదు సీజ్
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో పార్టీల ప్రచారహోరుతో మారుమోగిన మునుగోడు నియోజకవర్గం సైలెంట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల అధికారి వికార్ రాజ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నేటి సాయంత్రం 6 గంటలతో ప్రచార సమయం ముగిసిందని తెలిపారు. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/1vHk0ch
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/1vHk0ch
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment