పొలిటికల్ ట్విస్ట్: తెలంగాణకు ప్రధాని మోడీ.. ఢిల్లీకి కేసీఆర్ సడెన్ టూర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శనివారం పర్యటించనున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు ప్రధాని మోడీ. శనివారం ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Ql25TZ0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/Ql25TZ0
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment