స్వార్థం కోసం ఆంధ్రా వర్సిటీని.. గీతంకు అయితే ఓకేనా: విజయసాయి రెడ్డి
టీడీపీపై వైసీపీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి పైరయ్యారు. పత్రికలో వచ్చిన ఓ కథనంపై ఘాటుగా స్పందించారు. ఆంధ్రా వర్సిటీని స్వార్థ రాజకీయాల కోసం, జర్నలిజం విలువలను పాతాళానికి దిగజారుస్తూ నీచానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గీతం ప్రైవేటు వర్సిటీ కోసం ఆంధ్రా యూనివర్సిటీని దిగజార్చవద్దని హితవు పలికారు. అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న ఆంధ్రా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6LmZa8V
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/6LmZa8V
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment