దిక్సూచిలా రాహుల్.. ప్రశంసలు కురిపించిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు రాహుల్గాంధీ దిక్సూచిలా కనిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సృష్టిస్తున్న గందరగోళం నుంచి ప్రజలకు విముక్తి కల్గించడానికి భారత్ జోడో యాత్ర చేపట్టారని చెప్పారు. దేశ ప్రజలు రాహుల్లో ఒక పరిణితి చెందిన నేతను చూస్తున్నారని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/oQvXCHP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/oQvXCHP
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment