ఏపీలో పలు చోట్ల సంపూర్ణ చంద్రగ్రహణం: తెరుచుకున్న తిరుమల ఆలయం

అమరావతి: దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ మంగళవారం పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. చంద్రగ్రహణంను ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు. మంగళవారం మధ్యాహ్నం 2.39 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.27 నిమిషాలకు ముగిసింది. మంగళవారం సాయంత్రం 5.12 గంటల ప్రాంతంలో చంద్రగ్రహణం పూర్తిగా కనిపించింది. చీకటి పడేసరికి పాక్షిక గ్రహణంతో చంద్రుడు కనువిందు చేశాడు. రాష్ట్రంలోని కొన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/YG15EuR
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms

Comments