జోషీమఠ్: 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్లు కుంగిన నేల.. ఇస్రో శాటిలైట్ సమాచారం వెల్లడి
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ ప్రాంతంలోని నేల గత ఏడు నెలల్లో 9 సెంటీమీటర్ల మేర కుంగిపోయిందని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తెలిపింది. ఇస్రో శాటిలైట్స్ అందించిన సమాచారం ప్రకారం ఇది 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో జరిగిందని స్పష్టంచేసింది. ఇస్రో విభాగమైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) జోషీమఠ్లో పరిస్థితిపై నివేదిక అందించిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qEe9Ko
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qEe9Ko
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment