‘జోషిమఠ్’ తాజా విషయాలు అప్పుడే బయటపెట్టొద్దు: ఇస్రో ఫొటోల తర్వాత ఎన్డీఎంఏ
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ విషయంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. జోషిమఠ్లో రెస్క్యూ, రిలీఫ్ పనిలో నిమగ్నమై ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థలను అలాగే జోషిమఠ్ ల్యాండ్ క్షీణత సంఘటన కారణాలు, ప్రభావాన్ని అధ్యయనం చేసి "సమీకృత" తుది నివేదిక వరకు తమ పరిశోధనలకు సంబంధించిన వివరాలను పంచుకోవద్దని స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/je8ZPqK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/je8ZPqK
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment