శ్రీవారి దర్శనం: ఆ తేదీల్లో సిఫార్సు లేఖలు అనుమతించరు, 28న శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల రిలీజ్
తిరుపతి: సామన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం రోజు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సిఫార్సు లేఖలను అనుమతించమని టీటీడీ తెలిపింది. ఈ రోజుల్లో స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32GGRgr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32GGRgr
viahttps://telugu.samayam.com/jokes/rssfeedsection/48238590.cms
Comments
Post a Comment